Breaking News

తెలంగాణలో వరుస ప్రమాదాలు..


Published on: 02 Jan 2026 17:01  IST

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనం నడపడం ఈ ప్రమాదా లకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈరోజు (శుక్రవారం) రాష్ట్రంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. రంగా రెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా, మాదాపూర్‌లో కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వ రం పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి