Breaking News

లెక్చరర్ లైంగిక వేధింపులు..


Published on: 02 Jan 2026 17:20  IST

కాలేజీ లెక్చరర్, ముగ్గురు యువతులు ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగా 19 ఏళ్ల యువతి మృతి చెందింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మరణించింది. విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్‌తో పాటు ముగ్గురు విద్యార్థినులపై తాజాగా ధర్మశాల పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75, 115(2) మరియు 3(5) కింద, అలాగే హిమాచల్ ప్రదేశ్ విద్యా సంస్థలలో ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సెక్షన్ 3 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి