Breaking News

సర్కారీ ఇంటర్‌నెట్‌ను వాడేదెప్పుడు..


Published on: 12 Jan 2026 15:50  IST

రాష్ట్ర ఖజానాకు భారంగా మారిన ఆర్థిక అంశాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వాటిని ఒక్కొక్కటిగా నియంత్రించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు భవనాల్లో అద్దెకు కొనసాగిస్తున్న ప్రభుత్వ విభాగాలను వెంటనే సొంత భవనాల్లోకి మారాలని ఆదేశించింది. తద్వారా ఏడాదికి రూ.800 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. కానీ, అద్దె భవనాలకు కిరాయితోపాటు ఆయా కార్యాలయాలకు అవసరమైన ఇంటర్‌నెట్‌ కోసం కూడా అదే స్థాయిలో ప్రభుత్వ విభాగాలు ఖర్చు చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి