Breaking News

కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి!


Published on: 12 Jan 2026 15:59  IST

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్ష్యాల సేకరణ, నిందితుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు ముగిసిన నేపథ్యంలో సంక్రాంతి అనంతరం రెండో విడత చార్జిషీటు దాఖలు చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన తుది పరిశీలన, డాక్యుమెంట్ల ఫైనలైజేషన్‌ జరుగుతున్నట్లు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి