Breaking News

పిండివంటలు @ ఆన్‌లైన్‌


Published on: 12 Jan 2026 17:25  IST

సంక్రాంతి వచ్చిందంటే రకరకాల పిండివంటలు ఆరగించాల్సిందే. అందులోనూ గోదావరి జిల్లా అంటేనే రుచులకు పెట్టింది పేరు. ఇక్కడి పిండి వంటలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ఒకప్పుడు పండగ వచ్చిం దటే అరిసెలు, సున్నుండలు, జంతుకలు, కారప్పూస.. ఇలా పసందైన వంటకాలను డబ్బాల డబ్బాలు తయారు చేసుకునేవారు. ఇంటిల్లపాదీ కలిసి రుచులు ఆస్వాదించేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి, ఆ పిండివంటల సందడిని ఆహ్వానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి