Breaking News

కివీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్..


Published on: 12 Jan 2026 18:13  IST

భారత్‌, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో దిల్లీ బ్యాటర్ ఆయుష్ బడోనిని జట్టులోకి తీసుకున్నారు. 26 ఏళ్ల బడోనికి భారత వన్డే జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి. ఆదివారం వడోదరలో కివీస్‌ తో జరిగిన తొలి వన్డేలో సుందర్ ఆడాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు పక్కటెముక వద్ద తీవ్రమైన నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి