Breaking News

ఇరాన్‌లో ఉద్రిక్తతలు..


Published on: 14 Jan 2026 18:52  IST

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అంతకంతకూ తీవ్రమవుతున్న వేళ అక్కడి భారతీయ ఎంబసీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఇరాన్‌లోని భారతీయులు, భారత సంతతి వ్యక్తులు దేశాన్ని వీడాలని సూచించింది. తమకు అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది. 

Follow us on , &

ఇవీ చదవండి