Breaking News

జ్యోతి మల్హోత్రాకు పాక్‌లో ఏకే 47లతో భద్రత!


Published on: 26 May 2025 14:42  IST

తాను భారత్ నుంచి వచ్చానని జ్యోతి సమాధానం చెప్తూ.. ‘మొదటి సారి పాక్‌కు వచ్చారా’ అని స్కాటిష్ యూట్యూబర్‌ ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఐదుసార్లు వచ్చినట్లు అతడు చెప్పాడు. పాకిస్థాన్‌ ఆతిథ్యం గురించి మిల్‌ ఆమె అభిప్రాయాన్ని అడగగా.. చాలా బాగుందని సమాధానం ఇచ్చింది. అనంతరం అమె వెళ్తుండగా.. ఆరుగురు వ్యక్తులు సాధారణ దుస్తుల్లో ఏకే 47 తుపాకీలతో జ్యోతికి భద్రత కల్పిస్తున్నట్లు గుర్తించిన మిల్‌ వారి ఆయుధాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి