Breaking News

పహల్గామ్‌ ఉగ్రదాడిపై స్పందించిన రష్యా రాయబారి!


Published on: 28 May 2025 19:02  IST

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిపై భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తమ అభిప్రాయం వెల్లడించారు. “ఏప్రిల్ 22న ఉగ్రదాడి గురించి తెలుసుకున్న వెంటనే అధ్యక్షుడు పుతిన్ సహా రష్యా అంతా భారత్‌కు మద్దతు తెలిపింది. ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక సందేశం కూడా పంపారు, సానుభూతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా దోషులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షించాలని మేం ఆశిస్తున్నామని కూడా పేర్కొన్నారు. భారత్‌ చివరికి అదే చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి