Breaking News

బెంగళూరు నగరం లో ఆర్‌సీబీ అభిమానుల సందడి


Published on: 04 Jun 2025 18:39  IST

మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌పై ఉత్కంఠ పోరులో ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది RCB. ఇక ఐపీఎల్‌ కప్‌తో జట్టు బెంగళూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరం మొత్తం ఎరుపెక్కింది. ఎక్కడ చూసినా ఆర్‌సీబీ అభిమానులు జట్టు జర్సీలు ధరించి సందడి చేస్తున్నారు. వేలాది మంది అభిమానులు విధాన సౌధ కు చేరుకుని ‘ఆర్‌సీబీ..’, ‘ఆర్‌సీబీ..’ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి