Breaking News

నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయొద్దు ప్లీజ్‌


Published on: 05 Jun 2025 15:56  IST

ఆర్సీబీ విజయోత్సవాల వేళ చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది.నాకు ఒక్కడే కుమారుడు. ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించండి. దయచేసి పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి’’ అని ఆ తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి