Breaking News

ఫార్మా కంపెనీకి చెందిన రన్నింగ్ బస్సులో మంటలు..


Published on: 11 Jun 2025 17:09  IST

అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మసిటీలో ఉన్న లారెన్స్ ఫార్మాకు చెందిన బస్సు ఉద్యోగులను పికప్‌ చేసుకునేందుకు చోడవరం వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించి బస్సును పక్కకు ఆపిన డ్రైవర్ ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Follow us on , &

ఇవీ చదవండి