Breaking News

అవినీతికి ఆకలెక్కువ… రూ.150 కోట్ల అక్రమాస్తులు


Published on: 12 Jun 2025 11:47  IST

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి డివిజన్‌ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌కు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు తదితర 13 ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. శ్రీధర్‌ ఉద్యోగం మీద కంటే కమీషన్ల మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్తుల మొత్తం విలువ మార్కెట్‌లో 150 కోట్లు ఉంటుందన్నారు. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి మరీ విచారిస్తున్న ఏసీబీ అధికారులు… మరిన్ని అక్రమాస్తుల వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి