Breaking News

భారతీయులతో ఇరాన్‌ నుంచి ఢిల్లీకి మరో విమానం..


Published on: 25 Jun 2025 16:15  IST

ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ‘ఆప‌రేష‌న్ సింధు’ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్‌ నుంచి భారతీయులతో బయల్దేరిన ప్రత్యేక విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.‘జూన్‌25న తెల్లవారుజామున మాషా (ఇరాన్‌) నుంచి 282 మంది భారతీయులతో ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి