Breaking News

పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు


Published on: 29 Apr 2025 10:26  IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ -1లో పీఎస్సార్ ఆంజనేయులు చేసిన అక్రమాలపై కేసు నమోదు అయింది. మోసం, నిధులు దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. కేసు విచారణ బాధ్యతను సీనియర్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసు విచారణను ఏసీబీకు అప్పగించే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి