Breaking News

భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి


Published on: 29 Apr 2025 18:51  IST

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అందుకు గడువు సైతం విధించింది. ఆ గడువు ఈ రోజుతో అంటే ఏప్రిల్ 29వ తేదీతో ముగియనుంది. ఆ క్రమంలో ఇప్పటికే చాలా మంది పాకిస్తానీలను భారత్ నుంచి స్వదేశానికి పంపించి వేసింది. అలాంటి వేళ.. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జన్మించి. ఉత్తరప్రదేశ్‌లో తన భర్తతో నివసిస్తున్న మరియం మంగళవారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తన భర్తతో కలిసి భారత్‌లోనే నివసించేలా తనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి