Breaking News

ఫైనల్ రద్దయితే!


Published on: 01 Nov 2025 14:48  IST

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. టైటిల్ పోరుకు సౌతాఫ్రికా, టీమిండియా అర్హత సాధించాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సౌతాఫ్రికా నేరుగా ఫైనల్‌లో అడుగు పెట్టింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.అయితే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి