Breaking News

కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు


Published on: 01 Nov 2025 15:56  IST

కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కాశీబుగ్గపట్నంలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారని.. కార్తీకమాసం సందర్భంగా చాలా మంది దర్శనానికి వెళ్లారని దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్ళమని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని.. ఇది చాలా బాధాకరమని ఆవేదన చెందారు.

Follow us on , &

ఇవీ చదవండి