Breaking News

మోదీపై ప్రియాంక విసుర్లు


Published on: 03 Nov 2025 18:28  IST

దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ విపక్ష నేతలపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఇందుకోసం కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలన్నారు. సహర్సా జిల్లా సోనాబర్సా ఎన్నికల ర్యాలీలో ప్రియాంకగాంధీ సోమవారంనాడు మాట్లాడుతూ,ఎన్నికల సమయంలో వరాలు ప్రకటించడానికి బదులు గత 20 ఏళ్లలో ఎన్డీయే సర్కార్ ఏమి చేసిందో మోదీ, అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి