Breaking News

పైకి చూసి శెనగపిండి అనుకునేరు..


Published on: 06 Nov 2025 11:59  IST

అల్ప్రాజోలమ్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. గుజరాత్ రాష్ట్రం వలసాడ్ జిల్లాలో గుట్టుగా వ్యాపారం చేస్తున్న ఇందుకు సంబంధించిన ముఠాను ‘అలర్ట్- డీఆర్ఐ(DRI) ఆపరేషన్ వైట్ కాడ్రన్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్టీ స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తూ అల్ప్రాజోలమ్ తయారుచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి దాదాపు రూ.22 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి