Breaking News

ఉగ్రనేత మసూద్‌ అజహర్‌ కుటుంబం మొత్తం మటాష్


Published on: 07 May 2025 14:45  IST

భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్రమూకలు ఛిన్నాభిన్నమయ్యాయి.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ తగిన మూల్యం చెల్లించుకున్నారు.భారత సైన్యం దాడిలో మసూద్‌ అజహర్‌ కుటుంబంలో పదిమంది మృతి చెందారు. మసూద్‌ అజహర్‌ కుటుంబం సర్వనాశనమైంది. జైషే మహ్మద్‌ చీఫ్‌ సన్నిహితులు నలుగురు మృతి చెందారు.భారత్ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని.. మిగిలిన ఉగ్రమూకలు భయం భయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి