Breaking News

స్కూల్స్, కాలేజీల మూసివేత


Published on: 08 May 2025 22:56  IST

పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు తగిన బుద్ధి చెప్పింది. దీనికి ప్రతీకారంగా పాక్ మిస్సైల్స్ ప్రయోగించింది. భారత ఆర్మీ కౌంటర్ అటాక్‌లో పాక్ టెర్రర్ క్యాంపులు, ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. గురువారం సాయంత్రం పాకిస్తాన్ మిస్సైల్స్, డ్రోన్స్‌తో జమ్మూ, కశ్మీర్, పంజాబ్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుంది. ఆ ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి