Breaking News

హై అలర్ట్‌లోనే దిల్లీ.. ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్


Published on: 09 May 2025 11:05  IST

ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలతో భారత్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దయ్యాయి. ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ, ప్రాంత ఖాళీచేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. పలు విమానాశ్రయాలు మూసివేసి, విమానాలు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితులకు వైద్య విభాగాలు సిద్ధంగా ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి