Breaking News

పాకిస్థాన్ ప్రధాని.. ఫోన్‌ చేసి తిట్టిన అమెరికా!


Published on: 09 May 2025 12:26  IST

భారతదేశం - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా.. పాకిస్తాన్‌ను గట్టిగా మందలించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే భారత్‌తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా స్పందన పాకిస్తాన్ కు దౌత్యపరంగా దెబ్బగా పరిగణిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి