Breaking News

ఆర్మీ చీఫ్‌కు కేంద్రం అధికారాలు


Published on: 09 May 2025 14:56  IST

జమ్ము కశ్మీర్‌లో జరిగిన‌ కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. బోర్డర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం స్పెషల్ పవర్స్ ఇచ్చింది. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని రెగ్యులర్‌ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని సైన్యాధిపతికి కల్పించింది. ఈ ఉద్రిక్త సమయంలో టెరిటోరియల్‌ సైన్యంలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు అనుమతులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి