Breaking News

ఎకరాకు 65 బస్తాలు వరి పండించిన మంత్రి


Published on: 09 May 2025 15:54  IST

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉన్నా, తన సొంత గ్రామంలో వ్యవసాయాన్ని ప్రేమతో కొనసాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అగర్తిపాలెంలోని తన ఆరు ఎకరాల పొలాల్లో సన్నరకం వరి సాగు చేసి ఎకరాకు 65 బస్తాల శ్రేష్ఠ దిగుబడి సాధించారు.మంత్రి పద్ధతిని చూసి పలువురు రైతులు ప్రేరణ పొందుతున్నారు. రైతుగా, మంత్రిగా రామానాయుడు ప్రశంసలు అందుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి