Breaking News

కాళ్ల బేరానికి వస్తున్న పాకిస్థాన్‌..!


Published on: 10 May 2025 14:49  IST

భారత్‌ – పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఒక ఒప్పందంతో ముందుకు వచ్చారు. భారత్‌ చేస్తున్న దాడులు ఎదుర్కొలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్థాన్‌ చివరి కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్‌ దాడి చేయకపోతే, మేము కూడా దాడి చేయం అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలు ఆపేందుకు.. భారత్‌ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి