Breaking News

కోహ్లీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..


Published on: 29 Dec 2025 11:57  IST

విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ద్వారా దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే తన క్లాస్ ఏంటో నిరూపించిన కోహ్లీ, పరుగుల వరద పారించారు. ఆంధ్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 131 పరుగులు, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 77 పరుగులు చేసి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.

Follow us on , &

ఇవీ చదవండి