Breaking News

రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ..


Published on: 29 Dec 2025 15:35  IST

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ (సోమవారం) నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.మంత్రులకు, ఉన్నతాధి కారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి