Breaking News

ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్..


Published on: 29 Dec 2025 16:19  IST

అనకాపల్లి జిల్లా సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.తీవ్రంగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యా రు.అగ్ని ప్రమాదం జరిగిన క్షణంలో చంద్రశేఖర్ తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. డబ్బులు, బంగారం కోసమే చంద్రశేఖర్ రైల్లో ఉండిపోయినట్టు పోలీసులు     అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి