Breaking News

మనసులు గెలుస్తున్న తనూజ ..


Published on: 29 Dec 2025 19:12  IST

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన తనూజ పుట్టస్వామి మాత్రం మిగతా వారికంటే భిన్నమైన నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షో ముగిసిన వెంటనే పార్టీల్లో, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించకుండా, అనాధాశ్రమానికి వెళ్లిన తనూజ అక్కడి పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ, వారితో కలిసి భోజనం చేసి ఎంతో ఆనందంగా సమయం గడిపింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Follow us on , &

ఇవీ చదవండి