Breaking News

తెలంగాణలోని దేవాలయాలకు పోటెత్తిన జనం


Published on: 30 Dec 2025 11:11  IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు(మంగళవారం) ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వివిధ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భద్రాచలం (దక్షిణ అయోద్య) రామాలయం‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి