Breaking News

అడ్డం తిరిగిన అద్దేపల్లి!


Published on: 30 Dec 2025 12:21  IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో కింగ్‌ పిన్‌గా వ్యవహరించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులపై అడ్డం తిరిగారు.మదనపల్లె ఎక్సైజ్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. విచారణలో తాను చెప్పినట్లు కాకుండా..ఎక్సైజ్‌ అధికారు లు నివేదికను మార్చారని నివేదికపై సంతకం చేసేది లేదని భీష్మించారు.ఆ తర్వాత ఆయన చెప్పిన విధంగానే నివేదిక ను రూపొందించడంతో.. ఎట్టకేలకు అద్దేపల్లి సంతకం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి