Breaking News

చూడండి.. కనికరించండి..!


Published on: 30 Dec 2025 16:47  IST

తమ్మన గోపాలశివగణేష్‌(15).పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యారని తల్లి వాపోతున్నారు.బొమ్మూరు మురళీకొండకు చెందిన గోపాలశివగణేష్‌ బహు ళ వైకల్యంతో బాధపడుతున్నారు.తల్లి గీతాకుమారి గృహిణి తండ్రి వెంకటేశ్వరరావు ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నారు.వచ్చే వేతనంతో కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టమవుతోంది.సాధారణ దివ్యాంగులకు ఇచ్చే రూ.6 వేల పింఛను ఔషధాలకు కూడా సరిపోవట్లేదని, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికిచ్చే రూ.15వేల పింఛను ఇవ్వాలని కోరుతున్నారు

Follow us on , &

ఇవీ చదవండి