Breaking News

వైకాపా కీలక నేత విన్నపంతోనే సాయం


Published on: 31 Dec 2025 10:55  IST

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కోవూరు ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్‌ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2019 సెప్టెంబరు నుంచి నాలుగు నెలలపాటు ఆమె తితిదేలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పటి తితిదే అధ్యక్షులు, కొనుగోళ్ల కమిటీ సభ్యులను విచారిస్తున్న క్రమంలోనే ప్రశాంతిరెడ్డినీ ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి