Breaking News

కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన ఏపీ అధికారికి డిమోషన్‌


Published on: 09 May 2025 17:50  IST

కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారి పదవిని తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. డిప్యూటీ కలెక్టర్‌ మోహన్‌రావును ఎమ్మార్వోగా డిమోట్‌ చేస్తూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్‌ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చింది.అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Follow us on , &

ఇవీ చదవండి