Breaking News

జడ్పీ ఆఫీస్‌లో జగన్ ఫోటో..మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు


Published on: 21 May 2025 17:17  IST

ఈరోజు (బుధవారం) జిల్లాలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అధికారుల్లో మార్పు రాని పరిస్థితి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను జడ్పీ చైర్‌ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో ఉంచి, ఏపీ సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రం స్టోర్‌ రూం వద్ద పెట్టారు. దీంతో సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు గిరిజమ్మ ఛాంబర్‌లో జగన్‌ ఫోటోను చూసి జడ్పీ సీఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి