Breaking News

గ‌డ్చిరోలిలో మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్‌ న‌లుగురు మృతి


Published on: 23 May 2025 17:03  IST

మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలిలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌మ్రాగ‌ఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టులు ఉన్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు‌తోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి