Breaking News

కొవిడ్‌పై ఆందోళన వద్దు.. మాస్క్‌లు ధరించాలి


Published on: 27 May 2025 16:12  IST

రాష్ట్రంలో కొవిడ్‌పై ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందేనని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. తన అధికారిక నివాసం ‘కావేరి’లో ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు, వైద్యవిద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్‌ పాటిల్‌, చీఫ్‌ సెక్రటరీ శాలిని రజనీశ్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారానికి ఒకటి రెండు రోజులు సమావేశం అవ్వాలని అధికారులను ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి