Breaking News

మేం దాడి చేసేలోపే.. బ్రహ్మోస్‌తో కొట్టారు


Published on: 30 May 2025 09:19  IST

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నోరువిప్పారు. పాక్‌ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్‌ క్షిపణులతో భారత్‌ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసే లోపే భారత్‌ బ్రహ్మోస్‌ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌-తుర్కియే-అజర్‌బైజన్‌ మధ్య అజర్‌బైజన్‌ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి