Breaking News

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025ల్లో ఏపీ కుర్రోడి సత్తా..


Published on: 03 Jun 2025 16:52  IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు సోమవారం (జూన్‌ 2) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన వడ్లమూడి లోకేశ్‌ జాతీయస్థాయిలో టాప్‌ 10వ ర్యాంకు సాధించాడు. గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు టాప్‌ 10 ర్యాంకుల్లో కనీసం మూడు నుంచి ఆరు మంది వరకు ఉండేవారు. కానీ ఈసారి ఒకే ఒక్కరు ఉండటం గమనార్హం. తర్వాత ర్యాంకుల్లో ధర్మాన జ్ఞానరుత్విక్‌సాయి 18వ ర్యాంకు, వంగల అజయ్‌రెడ్డి 19వ ర్యాంకు, అవనగంటి అనిరుధ్‌రెడ్డి 20వ ర్యాంకులు సాధించారు.

Follow us on , &

ఇవీ చదవండి