Breaking News

వైఎస్ జగన్ పరామర్శలో ట్విస్ట్


Published on: 03 Jun 2025 18:36  IST

తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రౌడీ షీటర్లు జైలు నుంచి విడుదలయ్యారు.కానీ వారు నేటికి ఇంటికి రాలేదని వారి వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.జగన్ వస్తున్న వేళ.. సదరు రౌడీ షీటర్లు అక్కడే ఉంటే.. మరిన్ని విమర్శలు రావడమే కాకుండా.. పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం భావించిన.. ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వారిని అక్కడి నుంచి పంపించేశారనే ప్రచారం సాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి