Breaking News

విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్


Published on: 04 Jun 2025 16:01  IST

ఈ సీజన్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్సీబీ అభిమానులు మా వెన్నంటే నిలిచారు. ఈ విజయం వారికి అంకితం. ఎన్నో ఏళ్లుగా ఉన్న అసంతృప్తిని, నిరాశను దాటేసిన క్షణం రానే వచ్చింది. ఆర్సీబీ తరఫున మైదానంలోకి దిగి కృషి చేసిన ప్రతి ఒక్క ఆటగాడికి దక్కిన విజయం ఇది. నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా మై డియర్ ఫ్రెండ్. ఆ ఎదురుచూపులు చాలా విలువైనవి అని రుజువు చేశావు* అంటూ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి