Breaking News

మలేసియాలో పాక్‌ పాచిక పారలేదు..!


Published on: 04 Jun 2025 16:13  IST

ఆపరేషన్‌ సిందూర్‌పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌ చేస్తోన్న ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు దాయాది పన్నిన కుయుక్తులకు ఎదురుదెబ్బ తగిలింది. జనతాదళ్‌ (యూ)కు చెందిన పార్లమెంటు సభ్యుడు సంజయ్‌ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం మలేసియాలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలంటూ పాక్ చేసిన అభ్యర్థనను పట్టించుకోలేదు.

Follow us on , &

ఇవీ చదవండి