Breaking News

శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం..


Published on: 10 Jun 2025 16:05  IST

శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకొంది. దళిత బాలికపై గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో మైనర్ల నుంచి 50 ఏళ్ల పైబడిన వ్యక్తులు వరకు ఉన్నట్ల తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి