Breaking News

జడ్జి పేరు చెప్పారు..డబ్బులు లాగారు..నయా మోసం


Published on: 10 Jun 2025 17:44  IST

ఈమధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేయడంలో కొత్త ప్రయోగాలు చేస్తూ పలువురిని ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. ఈ సారి ఏకంగా సుప్రీం కోర్టు జస్టిస్ పేరు చెప్పి మరీ మోసానికి తెరలేపారు కేటుగాళ్లు. ఒక కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని చెప్పి వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ తన వద్ద కోటిన్నర సొమ్మును కేటుగాళ్లకు సమర్పించేశాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి