Breaking News

భారతి సిమెంట్‌ సున్నపురాయి లీజులు రద్దు?


Published on: 11 Jun 2025 07:34  IST

వైకాపా అధినేత జగన్‌ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్‌ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో లీజులు సొంతం చేసుకోవడంతో వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.భారతి సిమెంట్‌ లీజులపై న్యాయవిభాగం అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఆయన ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి