Breaking News

మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!


Published on: 11 Jun 2025 16:21  IST

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు తమ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇతర అంశాలపై మాట్లాడటం మానుకోండి. అలాగే, అనవసరమైన ప్రకటనలు చేయవద్దు. మంత్రిత్వ శాఖ పనితీరు గురించి మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మోదీ సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి