Breaking News

కాలనీలో.. ఇళ్లపై ఎలా కూలింది


Published on: 12 Jun 2025 15:14  IST

గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానం జనవాసాల మధ్య కుప్పకూలింది.ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెందినట్లు సమాచారం. అధికారుల మాత్రం మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక నివేదికలు వస్తున్నాయి. కానీ ఫ్లైట్ క్రాష్ కావడానికి అసలు కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియదు.

Follow us on , &

ఇవీ చదవండి