Breaking News

గుజరాత్‌ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా..


Published on: 12 Jun 2025 15:36  IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితి గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు” అని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి